ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ వెంచర్లనుంచి వాటాగా స్థలం తీసుకుని- జగనన్న ఇళ్లు కట్టేలాగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. కేంద్రం పెద్ద కంపెనీలతో విధిగా సమాజసేవకు ఖర్చు...
Read moreముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఒకసారి కమిటైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనతీరులోని అలాంటి...
Read moreమనం ఒక మెట్టు దిగితే.. ఇతరులు మనల్ని వంద మెట్లు కిందికి లాగేస్తారు. ఇదేమీ అతిశయమైన విషయం కాదు. లోకసహజం. మనలో చిన్న బలహీనతను మనం బయటపెట్టుకుంటే.. ...
Read moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన రైతులు దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. వ్యవహారం కోర్టులో ఉన్నందువల్ల ఎటూ తేలకుండా చతికిలపడి...
Read moreఆదివారం వరకు తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసిన కొత్తవారు ఎవరైనా ఉంటే.. మొత్తం తెలుగుజాతిని, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిన పదికోట్ల...
Read more‘పాత్రికేయ వృత్తి అంటే.. ప్రజలకు- పాలకులకు మధ్య అనుసంధానమైనది’ అని చదువుకున్నాం, అనుకుంటూ ఉంటాం. కాలక్రమంలో ఈ అనుసంధాన స్వరూపం బహుముఖాలుగా విశ్వరూపం దాలుస్తూ వస్తోంది. అనేక...
Read moreముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ ఇళ్లకు పంపేసి.. పూర్తిగా కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ...
Read moreఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ‘తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించ బోతున్నారు’ అనే ప్రచారం స్థానంలో- ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. క్యాబినెట్ నుంచి కొందరిని తొలగించడం,...
Read moreకేంద్రప్రభుత్వం.. ఆదాయపు పన్ను శాఖను తమకు గిట్టని వారిని బెదిరించడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నదా? తమకు వ్యతిరేకంగా గళం వినిపించే వారిని, తమ వ్యతిరేకులతో కలిసి పనిచేసేవారిని...
Read moreరెండ్రోజుల కిందట నాకు కూతురు వరస అయ్యే అమ్మాయి ఫోన్ చేసింది. మంచీ చెడూ అడిగింది. సీజనల్ టాపిక్ గనుక.. ఆ అమ్మాయి నెల్లూరు పిల్ల గనుక...
Read more© 2021 ADARSINI | Designed By 10gminds software solutions