బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది అహంకారం కింద మారకూడదు. అధికారంలో ఉన్నాం కదాని.. ఎడాపెడా చెలరేగి మాట్లాడకూడదు....
Read moreతాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకు మరిన్ని నైపుణ్యాలను అందించేందుకు నైపుణ్య యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర, ...
Read moreప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాశిలో పర్యటించారు. ఆలయాలను, మఠాలను సందర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని కూడా...
Read moreబొత్స సత్యనారాయణ మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందనే అభిప్రాయాలు ప్రజల్లో బలపడుతున్నాయి. జగన్మోహన రెడ్డి మంతనాలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. ఎన్డీయేలో చేరడం తప్పేమీ...
Read moreపవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజల వద్దకు యాత్రల రూపంలో వెళుతున్నారా... లేదా, షూటింగ్ కోసం సెట్ కు, లోకేషన్ కు వెళుతున్నారా? ఆయన ప్రస్తుతం సమయం...
Read moreరాష్ట్రంలో కేవలం ఇంగ్లిషు మీడియం మాత్రమే ఉండాలనే నిర్ణయం కోర్టుకెక్కింది. ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా చేస్తున్నారనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానికి ప్రభుత్వం సంజాయిషీ చెప్పవలసి...
Read moreఅయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మూడునెలల గడువు ఇచ్చింది. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది....
Read moreప్రొఫెసర్ అబ్దుల్ కలాం, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అలా కుప్పకూలిపోయి కన్నుమూసినప్పుడు.. నా మటుకు నేను ‘ఆయన ధన్యజీవి’ అనుకున్నాను. ‘నన్ను మాజీ రాష్ట్రపతిగా గుర్తించొద్దు, ప్రొఫెసర్...
Read moreకాస్తంత బలం పెరిగే సరికి.. భారతీయ జనతా పార్టీకి అసలు రాజకీయం అంటే ఏమిటో తెలిసివస్తున్నట్లుగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో అంతో ఇంతో బలం పెరిగిన...
Read moreచంద్రబాబునాయుడు జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా.. విరాళాలు సేకరించారు. ఒకప్పట్లో స్వాతంత్రోద్యమానికి ప్రజలు సహకరించినట్లుగా ఆయా కార్యక్రమాలకు వచ్చిన వారు...
Read more