4 రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రై-రన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం లో నేడు రేపు డ్రై రన్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే...
Read moreకేరళ ప్రాంతంలో ఏపీఎంసీ చట్టం లేదని, వ్యవసాయ మార్కెట్లు కూడా లేవని అలాంటప్పుడు వాళ్లు ఎందుకు ఆందోళన చేయడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడాన్ని ఆలిండియా...
Read moreకర్నూలులో రోజురోజుకూ రాజకీయ వివాదం వేడెక్కిపోతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో మతాలను రెచ్చగొట్టి జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలిచినట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలని చూస్తే...
Read moreగుప్తనిధులకోసం తవ్వకాలు తవ్వుతున్న వాళ్లను గ్రామస్థులు అడ్డుకుని, సదరు ప్రబుధ్ధులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరపురం జిల్లా తనుకల్లు మండలం చిన్నచెరువుపల్లి గ్రామ సమీపంలో ఊటకొండలో ఉన్న ఆంజనేయస్వామి...
Read moreకలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుంటే మన కోరికలు ఈడేరుతాయని ప్రజల విశ్వాసం. దీనికితోడు పర్వదినంలో స్వామి దర్శనం మరింత ఫలప్రదమని భక్తుల నమ్మకం. శుక్రవారం నాడు...
Read moreమన మన ఇండ్లల్లో చక్కగా కునుకుతీస్తున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో ఉన్న వీర జవాన్లు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని శతృవుల నుండి కాపాడుతూ...
Read moreస్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో అప్పటి హీరోల జీవితకథలు అనేకం సినిమాలుగా రూపొందాయి. అయితే మెగాస్టార్.. తాను సినిమాగా చేయదలచుకున్నట్టుగా వార్తలు వినిపించిన రియల్ హీరో ఒకరున్నారు. ఆయనే...
Read moreవిశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చల్లదనానికి పేరుపడ్డ పర్యాటక ప్రాంతాల్లో లంబసింగి చెప్పుకోదగ్గది. ఇది విశాఖపట్నంకి వంద కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ గ్రామాన్ని ఆంధ్రా ఊటీగా...
Read moreసుగతకుమారి- భారతీయ సాహిత్యంలో, ప్రత్యేకించి మళయాళ సాహిత్యంలో తనకంటూ ఒక అధ్యాయం కలిగిఉన్న కవయిత్రి- ఉద్యమకారిణి! ఆమె కరోనాతో కన్నుమూయడం పట్ల సాహిత్య ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది....
Read moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలను నిషేధించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఖండించారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ విషయాలూ నిజాలు కాకపోవచ్చు...
Read more