భారతదేశంలో యువత జీవనోపాధిపై నేరపూరిత దాడి ఈ బడ్జెట్
కేంద్ర మంత్రి పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యువజన వ్యతిరేక బడ్జెట్ను డివైఎఫ్ఐ చిత్తూరు జిల్లా కమిటీ గా వ్యతిరేకిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ...
కేంద్ర మంత్రి పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యువజన వ్యతిరేక బడ్జెట్ను డివైఎఫ్ఐ చిత్తూరు జిల్లా కమిటీ గా వ్యతిరేకిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ...
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వెంటనే వేతన సవరణ జరిగేలా, ముఖ్యమంత్రి గారు తక్షణ చొరవ చూపాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్ ...
అకాల మరణం పొందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ టి యు) ...
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి పంట సాగు అవుతోందని , సరైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు ఉపయోగించి ఎక్కువ లాభాలు ...
కేంద్రీయ సైనిక బోర్డు, న్యూ ఢిల్లీ వారి ఉత్తర్వుల మేరకు 2021-2022 విద్యా సంవత్సరమునకు గాను విద్యా రాయితీలు, ఉపకార వేతనముల కొరకు 1వ తరగతి నుంచి ...
చిత్తూరు జిల్లాలో నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు 36,295 మంది రైతులకు చెందిన 11,368 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందుకు సంబంధించి రూ.17.29 కోట్ల ...
ఆన్ లైన్ మోసాల్లో ఇదొక కొత్త తరహా. లాటరీలు, ఇతర తాయిలాలు కాదు. ఎల్ఐసీ పాలసీ వేసుకున్న వ్యక్తికి ఫోనుచేసి మాటలతో బురిడీ కొట్టించారు.. సైబర్ కేటుగాళ్లు. ...
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా ఓటిఎస్ సొమ్ము లు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చక్కగా పూర్తి చేయించాలని నగర కమిషనర్ విశ్వనాథ్ చెప్పారు. ...
భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషిని మరువలేమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగు జాతి ఉండే వరకు పొట్టి శ్రీరాములు ...
నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను నగర కమిషనర్ పి.విశ్వనాథ్, తాహసిల్దార్ చిట్టిబాబు, నగరపాలక అధికారులు సోమవారం పరిశీలించారు. ఉదయం ఆరవ వార్డు పరిధిలో చెరువు నీటిలో ముంపుకు ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions