Wednesday, January 15, 2025

Tag: తిరుపతి అప్ డేట్స్

పుస్తకంతో విజ్ఞానం: ఎమ్ఆర్‌పల్లి సిఐ సురేందర్ రెడ్డి

పుస్తకంతో విజ్ఞానం: ఎమ్ఆర్‌పల్లి సిఐ సురేందర్ రెడ్డి

పుస్తకంతో విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎంఆర్ పల్లి సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి పద్మావతి పార్క్ వద్ద విశాలాంధ్ర బుక్ స్టాల్ ని ...

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఇందుకు అనుగుణంగా విద్యాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గౌ..రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు ...

దళిత హక్కుల కోసంపోరాడండి: రామానాయుడు

దళిత హక్కుల కోసంపోరాడండి: రామానాయుడు

దళిత హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.రామానాయుడు పిలుపు నిచ్చారు . తిరుపతిలోని బైరాగ పట్టెడలో గల సీపీఐ కార్యాలయం లో ...

బడ్జెట్ కాపీలను తగలబెట్టిన సిపిఐ, సిపిఎం

బడ్జెట్ కాపీలను తగలబెట్టిన సిపిఐ, సిపిఎం

లోక్‌సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే బడ్జెట్ విధానాలను ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరుత్సాహ పరిచే విద్రోహ బడ్జెట్ గా ఉందని, సిపిఐ, ...

రామ‌నామ‌మే సంజీవ‌ని : ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ

రామ‌నామ‌మే సంజీవ‌ని : ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ

రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం స‌మ‌కూరుతాయ‌ని, రామ‌నామం సంజీవ‌ని లాంటిద‌ని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని ...

‘సంకల్ప సేవా సమితి’ రాజారెడ్డికి ప్రశంసాపత్రం

‘సంకల్ప సేవా సమితి’ రాజారెడ్డికి ప్రశంసాపత్రం

తిరుపతిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంకల్స సేవా సమితికి ఆదివారం ప్రశంసాపత్రం అందజేశారు. సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...

సీఎం జగన్ చే ‘గరుడ వారధి’ ప్రారంభం త్వరలో

సీఎం జగన్ చే ‘గరుడ వారధి’ ప్రారంభం త్వరలో

తిరుపతిలో శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మాణం దాదాపుగా పూర్తి అయిన శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...

హనుమాన్ జన్మస్థలాన్ని సొంతం చేసుకుంటున్న టీటీడీ

హనుమాన్ జన్మస్థలాన్ని సొంతం చేసుకుంటున్న టీటీడీ

తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ...

ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకోసం శ్రీయాగం

పద్మావతి సన్నిధిలో 50 ఏళ్ల తర్వాత శ్రీయాగం

కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశం ఎదుర్కుంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి ...

అన్నమయ్య కీర్తనలతో మనుషుల్లో రాక్షసత్వం దూరం

మనుషుల్లోని రాక్షస భావాలను తొలగించడానికి భగవంతుడు భక్తి సంగీత ప్రభోదం కోసం అన్నమాచార్యుల లాంటి వారి రూపంలో భూమి మీదకు వచ్చారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ...

Page 2 of 11 1 2 3 11

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!