యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్కు రూ.54.16 లక్షల స్పాన్సర్షిప్ అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ మేరకు చెక్కును టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు డిజిఎం పిడివి.శర్మ, బ్రాంచి మేనేజర్ జి.సాంబశివరావు, పిఆర్వో టి.రమేష్ బాబు పాల్గొన్నారు.
Discussion about this post