వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం
తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం శుక్రవారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ...
.
