రూ.300 సుపథం టికెట్ బ్లాక్ మార్కెట్ ధర రూ.2600!
తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి టికెట్ల విషయంలో బ్లాకులో విక్రయించే దళారీలు యథారీతిగా చెలరేగిపోతున్నారు. సుపథం టికెట్లను కూడా బ్లాకులో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...