tirumala news : శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ.కోటి వితరణ
తిరుమలేశుని భక్తులకు తిరుమలలో అన్నప్రసాదం అందించే నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు కోటిరూపాయల భూరివిరాళం అందజేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ...
.
