వెంకన్నా.. చివరికి ఆటోడ్రైవర్ కూడానా?
తిరుమల వేంకటేశ్వరుని దర్శనం టోకెన్లు ఎంత విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందాలుగా మారుతున్నాయో తెలియడానికి ఇది మంచి ఉదాహరణ. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, వారితో అనుబంధం ఉన్న ...
తిరుమల వేంకటేశ్వరుని దర్శనం టోకెన్లు ఎంత విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందాలుగా మారుతున్నాయో తెలియడానికి ఇది మంచి ఉదాహరణ. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, వారితో అనుబంధం ఉన్న ...
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ...
టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ...
తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ...
కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశం ఎదుర్కుంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి ...
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించారు. ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి ...
శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం మంగళవారం తేదీ తిరుమలలో వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గంటల ...
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి ...
తిరుమల ఘాట్ రోడ్డు పనులను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్డు మరమ్మత్తులను జనవరి 11వ తేదీకి పూర్తి చేయాలని ఆయన ఆప్కాన్ ...
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వస్త్రాలను జనవరి 17 నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions