చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో
అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ ఏవి.ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో...
అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ ఏవి.ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో...
స్విమ్స్ లో వైద్య విద్య, పారా మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతను జేఈవో సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. జేఈవో సదా...
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య...
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో...
రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. 8.25 లక్షల మందికిపైగా భక్తులకు శ్రీవాణి ద్వారా దర్శనం జరుగుతుంది. - టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి. సనాతన హిందూ...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ దేవాలయం, వేశాలమ్మ దేవాలయాలను అభివృద్ధి చేయనున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. టిటిడి...
వారాహి విజయ యాత్ర బహిరంగ సభ అనంతరం ముమ్మిడివరం పట్టణంలోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్...
యోగ అభ్యసనంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారిగా మారవచ్చునని తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్వీ ఆయుర్వేద...
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 27వ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions