Wednesday, February 12, 2025
sri

sri

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా...

జూలై 3న తిరుమల పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష

జూలై 3వ తేదీ తిరుమల పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో...

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 28 బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల...

పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్

పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్

టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించాలని జేఈవో సదా భార్గవి ఆదేశించారు....

చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు

చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు

లోక కల్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5 తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు...

ఈద్గా మైదానాన్ని పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

ఈద్గా మైదానాన్ని పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించు కోవడానికి వీలుగా మెరుగైన...

జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం

జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం

టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా, ఈ ఏడాది...

ఘనంగా మరీచి మహర్షి జయంతి

ఘనంగా మరీచి మహర్షి జయంతి

మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దీవి...

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ భక్తుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ భక్తుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి...

Page 2 of 4 1 2 3 4

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!