స్విమ్స్ ఆస్పత్రిలో ఇక రోబో సేవలు
శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం టెక్నాలజి బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారు చేసిన రోబో ను స్విమ్స్ కు బహూకరించారు. శుక్రవారం మహిళ ...
శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం టెక్నాలజి బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారు చేసిన రోబో ను స్విమ్స్ కు బహూకరించారు. శుక్రవారం మహిళ ...
తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న ఐదు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ ...
సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు పేర్కొన్నారు. ఏ ...
నిరంతరం ప్రజా ఉద్యమాల్లో తీరిక లేకుండా...పాలక పక్షాలపై విమర్శల బాణాలు సంధిస్తూ నిత్యం పత్రికల్లో ఉండే భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఉపాధ్యాయుని మారారు. ...
పెనుమూరు మండలంలో జరిగిన కోట్ల విలువైన భూముల కబ్జాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త, పెనుమూరు వాసి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ...
మంచి పుస్తకం మంచి స్నేహితుడులాంటిదని పుస్తకాలు కాలక్షేపాలు కాదని జ్ఞాన నిక్షేపాలని శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి ,శాసన మండలి సభ్యులు కత్తి నరసింహా రెడ్డి ...
తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు చదువు భారంగా మారడం తో చదువుల కు దూరం అవుతున్న వారందరికీ చదువు చెప్పించడం కోసం గంధమనేని ...
ఒక్కసారి వాడి పడే సే ప్లాస్టిక్ తో మానవాళి మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉందని భారత ప్రభుత్వ నీతి అయోగ్ ప్రత్యేక కార్యదర్శి డా.కె. రాజేశ్వర ...
మయూర షుగర్స్ అధినేత జయరాం చౌదరిని వెంటనే అరెస్టు చేయాలని రైతు సంఘం రాష్ట్ర పాధ్యక్షురాలు హేమలత డిమాండు చేశారు. తిరుపతిలోని జయరాం చౌదరి ఇంటి ముందు ...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఓ మహిళ (39) ఈ నెల 12వ తేదీన చెన్నైకి వచ్చింది. అక్కడ నుచి ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions