satyavedu news శ్రీసిటీ- క్రియా యూనివర్సిటీచే కంప్యూటర్ల వితరణ
క్రియా యూనివర్సిటీ సౌజన్యంతో శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసిటీ పరిసర 4 ప్రభుత్వ కళాశాలలకు సుమారు 6 లక్షలు విలువచేసే 21 కంప్యూటర్లు వితరణ ఇచ్చారు. ...
క్రియా యూనివర్సిటీ సౌజన్యంతో శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసిటీ పరిసర 4 ప్రభుత్వ కళాశాలలకు సుమారు 6 లక్షలు విలువచేసే 21 కంప్యూటర్లు వితరణ ఇచ్చారు. ...
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఆర్.హరిగోపాలరెడ్డ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి వారి బంధు మిత్రులతో కలసి బుధవారం సాయంత్రం ...
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ దిక్సూచి అని సత్యవేడునియోజక వర్గ జేఎసి ఛైర్మేన్ బొప్పన లలిత్ కుమార్ అన్నారు. గురువారం సత్యవేడు తహశీల్ధార్ కార్యాలయం ఆవరణంలో ఐక్యకార్యచరణ వేదిక ...
ప్రపంచ స్థాయి అభివృద్ధిని వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ శ్రీసిటీని సందర్శించాలంటూ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సిఫార్సు చేశారు. మంగళవారం ...
సత్యవేడు ప్రభుత్వ ఆస్ఫత్రిలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్ట్ లను త్వరలోనే భర్తీ చేస్తామనీ డిసిహెచ్ఎస్ డాక్టర్ సరళ తెలిపారు. బుధవారం సత్యవేడు ప్రభుత్వ ఆస్ఫత్రి ని ఆమె ...
తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు 14రోజులుగా శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని టీటీడీ యాజమాన్యం , రాష్ట్ర ...
శ్రీసిటీలోని హెల్తియం మెడ్టెక్ పరిశ్రమ రెండు రోజుల క్రితం యూఎస్ ఎఫ్డిఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ పొందింది. హెల్తియం సంస్థ 2012లో శ్రీసిటీ సెజ్ ...
దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడి , దేశానికి ఎన్నో సేవలు అందించిన భారతదేశ డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ అకాలమరణం ఎంతో బాధాకరం అని వరదయ్య ...
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రం ఎస్సైగా జీ. పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న ప్రతాప్ బదిలీపై నాగలాపురం వెళ్ళగా వరదయ్యపాలెం ...
వివిధ కేసుల్లో సత్వర న్యాయానికి చక్కటి పరిష్కార వేదిక జాతీయ లోక్ అదాలత్ మాత్రమేనని చిత్తూరు జిల్లా సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా చెప్పారు. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions