శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య ...
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య ...
రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. 8.25 లక్షల మందికిపైగా భక్తులకు శ్రీవాణి ద్వారా దర్శనం జరుగుతుంది. - టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి. సనాతన హిందూ ...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
తిరుపతి శ్వేత భవనంలోని టీటీడీ శ్రీనివాస కల్యాణం , వైభోత్సవాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కోమలమ్మ సత్రం ప్రాంగణంలోకి మార్చారు. బుధవారం జేఈవో సదాభార్గవి కోమలమ్మ సత్రంలో శ్రీదేవి ...
ప్రతిరోజూ ఉదయం 45 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐటిబిపి యోగా శిక్షకులు వెల్లడించారు. భారత ప్రభుత్వ హోం శాఖ పరిధిలోని ...
తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం హీరో మోటో కార్ప్ సంస్థ నూతన మోడల్ ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.92,921/- ...
అసలే ఖాకీ.. ఆపై చేతివాటం ఉన్న ఘనాపాటి.. అంతకంటె ఆపై.. తిరుమలలో డ్యూటీ! ఇక చెప్పేదేముంది.. దళారులను కూడా పోగేసుకున్నాడు. దందాలను షురూ చేశాడు. అక్రమాలకు పాల్పడుతూ.. ...
తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయేలా.. గత ప్రభుత్వ కాలం నుంచి నిర్మాణంలోనే ఉన్న ఫ్లై ఓవర్ ప్రారంభం నెలలోగా సాధ్యమయ్యేనా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions