మనసుకు శిక్షణే విజయానికి నిచ్చెన : ఎన్.బి. సుధాకర్ రెడ్డి
మనసుకు సరైన శిక్షణ పొందిన వారే విజయ పథాన పయనించగలరని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ మండలంలోని ...
మనసుకు సరైన శిక్షణ పొందిన వారే విజయ పథాన పయనించగలరని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ మండలంలోని ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 8వ తేదీ బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ ...
తిరుపతిలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు నెస్తే, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా (జెసిఐ) అధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. వస్తువులను 1000 కిట్లలో నింపి తిరుపతి ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద డా. ...
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 6వ తేదీ నుండి నెల రోజుల పాటు జరిగిన హోమ మహోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజు ...
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే భూమన నివాళి అర్పించారు. రాజకీయకురువృద్ధుడురోశయ్య మరణం తెలుగు రాష్ట్రాల కు తీరని లోటు అని భూమన పేర్కొన్నారు. మాజీ ...
అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు వున్నాయి, మళ్ళీ పూర్తి స్థాయి లో బిల్లు పెడతామని మూడు రాజదానుల ...
రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి - తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు డిసెంబరు 4వ ...
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions