kartika brahmotsavam పద్మావతి అమ్మవారికి కల్పవృక్ష వాహనసేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ...
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను, తిరుచానూ రు పాడి పేట బ్రిడ్జిని పరిశీలించారు. తిరుచానూరు పాడి ...
మాతృభూమితో మమేకమై సేవ అందించడంలో ఎన్నారై తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారని.. తానా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి విచ్చేశారు. తానా అధ్యక్షులు అంజయ్య ...
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండవ ఘాట్ రోడ్లో కొండచరియలను ఢిల్లీ ఐఐటి ...
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రి తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీల నెట్వర్క్ లోకి వచ్చింది. ఇన్సూరెన్సు ఉన్న రోగులకు కూడా ఇక్కడ ఇక వైద్యసేవలు ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజల మాలలతో స్నపనతిరుమంజనం (పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు ...
సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఈ నెల 2, 3 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ...
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచక్రాలు, గదతో అమ్మవారు ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions