సమాధానం చెప్పకుంటే జనం నమ్మరు!
రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.. ఉండవిల్లి అరుణ్ కుమార్ కు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతారని, నిజం మాట్లాడతారని ప్రజలు...
రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.. ఉండవిల్లి అరుణ్ కుమార్ కు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతారని, నిజం మాట్లాడతారని ప్రజలు...
06రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం నానాటికీ ముదురుతోంది. ఈ వివాదం లో ఒక్కొక్క విషయం కొత్తగా బయటకు వస్తున్న కొద్దీ.. భాజపా పుట్టి మునుగుతుందేమో అన్న...
సుప్రీం కోర్టు మీద అందరూ కలిసి ఎస్సీ వ్యతిరేక ముద్ర వేసేస్తారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వేధింపు నిరోధక చట్టం విషయంలో...
ఏ రోజైతే... కొండాసురేఖ టికెట్ వ్యవహారాన్ని కేసీఆర్ పెండింగ్ లో పెట్టారో... ఆ రోజే కొండా దంపతులు తెరాసను వీడడం ప్రజల దృష్టిలో కన్ఫర్మ్ అయిపోయింది. ఆమెకు...
పసికూన కంటె తక్కువగానే క్రికెట్ ప్రపంచం పరిగణించే ఆఫ్గనిస్తాన్.. ప్రపంచ మేటి జట్టుల్లో ఒకటైన భారత్ ను ఓ ఆటాడుకుంది. సూపర్ ఫోర్ లో జరిగిన మ్యాచ్...
భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత విజేత ఎవరో మనం గమనిస్తాం తప్ప.. ఎలా గెలిచాం అనేదానికి ప్రాధాన్యం ఉండని మాట వాస్తవమే. ఆసియాకప్...
ప్రత్యర్థులు ఇంకా తేరుకోనే లేదు. ఎన్నికల వాతావరణం, వేడి వారిలో జ్వలిస్తున్నట్లే లేదు. ఈలోగా... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్.. తమ పార్టీ ప్రచారాన్ని రెండో...
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. తన పాదయాత్రలో మూడువేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇందుకు ఆయనకు అభినందనలు చెప్పాలి. మూడువేల కిలోమీటర్లు ఏకబిగిన నడవడం అనేది...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేరు మార్చారా అని అనిపిస్తోంది. ప్రజల్లో మరింత సానుకూలతను సాధించుకోవడానికి... ప్రజల్లో తనకున్న ఆదరణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన మారిన...
మావోయిస్టులు ఒక ఎమ్మెల్యేను, ఒక మాజీ ఎమ్మెల్యేను బలి తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నివ్వెరపరచింది. చాలా కాలంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ మావోయిస్టుల కదలికలు లేవని అనుకుంటున్న...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions