జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం
టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా, ఈ ఏడాది ...
టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా, ఈ ఏడాది ...
మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దీవి ...
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...
రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. 8.25 లక్షల మందికిపైగా భక్తులకు శ్రీవాణి ద్వారా దర్శనం జరుగుతుంది. - టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి. సనాతన హిందూ ...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి టికెట్ల విషయంలో బ్లాకులో విక్రయించే దళారీలు యథారీతిగా చెలరేగిపోతున్నారు. సుపథం టికెట్లను కూడా బ్లాకులో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబరు ...
తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న నూతన పరకామణి భవనాన్ని టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి గురువారం సాయంత్రం సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్తో కలిసి తనిఖీ చేశారు. ...
తిరుమల శేషాచల అడవుల్లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అకేషియా(తుమ్మ) చెట్లను తొలగించి భూసారాన్ని పెంచాలని, ఈ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కల పెంపకం పనులను వేగవంతం ...
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆగస్టు 25వ తేదీన గురువారం 11వ విడత బాలకాండ అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions