తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ భక్తుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...
.