రామనామమే సంజీవని : ఆచార్య ప్రవా రామకృష్ణ
రామనామ స్మరణతో సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం సమకూరుతాయని, రామనామం సంజీవని లాంటిదని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ...
రామనామ స్మరణతో సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం సమకూరుతాయని, రామనామం సంజీవని లాంటిదని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ...
తిరుపతిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంకల్స సేవా సమితికి ఆదివారం ప్రశంసాపత్రం అందజేశారు. సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...
తిరుపతిలో శ్రీనివాసం సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మాణం దాదాపుగా పూర్తి అయిన శ్రీనివాస సేతు ( గరుడ వారధి) ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...
తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ...
కోవిడ్ వల్ల రాష్ట్రం, దేశం ఎదుర్కుంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి ...
ప్రజా సేవకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన ...
మనుషుల్లోని రాక్షస భావాలను తొలగించడానికి భగవంతుడు భక్తి సంగీత ప్రభోదం కోసం అన్నమాచార్యుల లాంటి వారి రూపంలో భూమి మీదకు వచ్చారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ...
టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ సందర్భంగా ...
తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్, వార్డెన్ ను వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండు చేశారు. ...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు చేయాలని ఈ నెల 21 వ తేదీన చిత్తూరు నగరంలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions