• Home
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Suresh Pillai
    • Chakravarti VSK
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Short Stories
    • Poems
    • Short Films
  • E-Paper
Adarsini
  • Home
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Suresh Pillai
    • Chakravarti VSK
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Short Stories
    • Poems
    • Short Films
  • E-Paper
No Result
View All Result
  • Home
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Suresh Pillai
    • Chakravarti VSK
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Short Stories
    • Poems
    • Short Films
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

న్యాయవాదుల రక్షణకోసం ఒక చట్టం కావాలా?

#protectadvocates న్యాయవాది దంపతుల హత్య తర్వాత.. ప్రత్యేకించి న్యాయవాదులకోసం ఒక కొత్త చట్టం కావాలనే డిమాండ్ వినిపిస్తోంది.

admin by admin
February 18, 2021
0
telangana high court

తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్య ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్యోదంతం రేకెత్తిస్తున్న అనుమానాలు, భయాల నేపథ్యంలో.. న్యాయవాదుల పరిరక్షణకోసం ప్రత్యేకంగా ఒక చట్టం రావాలనే డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తోంది.

మంథనిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్య ను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి ఖండించారు.  బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డిజిపిని కలిసి, ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్ష అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ మేరకు డిజీపీకి వినతిపత్రం సమర్పించారు. డిజీపీ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నర్సింహారెడ్డి అన్నారు.

న్యాయవాదుల కోసం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకు రావాలని బార్ కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నదని నర్సింహారెడ్డి అన్నారు.

కొత్త చట్టం అవసరమా?

మంథనిలో న్యాయవాది దంపతులను హత్య చేయడం చాలా తీవ్రమైన సంగతి.  అయితే ఈ ఘటనతో.. యావత్ న్యాయవాదుల సమాజం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణ బార్ కౌన్సిల్ మాత్రం.. ఏకంగా న్యాయవాదులకోసమే ఒక ప్రత్యేక చట్టం కావాలని అంటోంది. ఈ హత్యకు గురైన వారు.. కేవలం న్యాయవాది కావడం వల్లనే ఇలాంటిది జరిగి ఉండొచ్చు. అంతమాత్రాన వారికి ఒక ప్రత్యేక చట్టం కావాలంటే.. సామాన్య ప్రజల రక్షణ కోసం ఉన్న చట్టాలన్నీ డొల్లవేనని, వాటివల్ల ప్రయోజనం లేదని.. సాక్షాత్తూ బార్ కౌన్సిల్ ఛైర్మన్ భావిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ డిమాండ్ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related

Facebook Comments

Tags: advocate murderbar council telanganmanthani murderspecial act for protection of advocatesన్యాయవాది దంపతుల హత్యమంథని హత్య
Previous Post

ఇలాచేస్తే కేసీఆర్‌కు ఏటా 10వేల కోట్లు లాభం!

Next Post

తిరుమలలో మళ్లీ ‘కళ్యాణమస్తు’

Next Post
తిరుమలేశుని ఐడియా ఫాలో కావచ్చు!

తిరుమలలో మళ్లీ ‘కళ్యాణమస్తు’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Top Read Stories

తిరుమలలో మళ్లీ ‘కళ్యాణమస్తు’

న్యాయవాదుల రక్షణకోసం ఒక చట్టం కావాలా?

ఇలాచేస్తే కేసీఆర్‌కు ఏటా 10వేల కోట్లు లాభం!

బ్లేడు రెడీగా పెట్టుకున్న జగన్! ఎందుకో?

గర్భిణిని గెంటేస్తాడా.. వాడు డాక్టరా? పశువా?

శాస్తి : ఆ రకంగా వైకాపాకు బుద్ధొచ్చింది!

ADARSINI

  • About Us
  • Contact Us
  • Team

READ

  • Andhrapradesh
  • Telangaana
  • Movies
  • Cine Reviews

Expert’s DESK

  • Editor
  • Madhu
  • Others
  • About Us
  • Contact Us
  • glossary
  • Home
  • Home2
  • Team

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Suresh Pillai
    • Chakravarti VSK
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Short Stories
    • Poems
    • Short Films
  • E-Paper

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.