ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 500 కోట్లు పంపిణీ !
రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో వైకాపా అభ్యర్థులు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి ...
రాష్ట్రంలో సోమవారం ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో వైకాపా అభ్యర్థులు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి ...
* బోగస్ ఓటర్ల భరతం పడతాం * ఓట్లు కొనేందుకు వైకాపా కుట్ర వైకాపా నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ...
శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడుకు న్యాయం జరుగుతుందో..? లేదో..? అనే అనుమానం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అధిష్టానం నేడో, రేపో శాసనమండలి అభ్యర్థుల పేరు ...
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుత హోదాలోనే ఉంటుందా? లేదా, ప్రెవేటుపరం అయిపోతుందా అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం! ఇందులో తెలంగాణ రాష్ట్రానికి గానీ. తెరాసకు ...
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి పట్టభద్రుల నియోజకవర్గానికి జరగబోతున్న ఎన్నికల టీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికార పార్టీలో భయం పుట్టడానికి అనేక కారణాలు ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి నిర్వహించిన సమావేశంలో పార్టీ సారథి కేటీఆర్.. నాయకులపై ఫైర్ అయ్యారు. కొందరు నాయకులు పనిచేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ...
ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ, తమకు తాము ఉద్యమ నాయకులుగా చెప్పుకునే తెరాస నేతలకు మాత్రం ఇది పీడకల. ముఖ్యమంత్రి కేసీఆర్ ...
సొంత పార్టీ గెలవాలంటే ఆ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలో దింపి పోరాడాలి. కానీ తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీకి మాత్రం విన్నూత రీతిలో జరుగుతున్నాయని ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions