tirupati news నాగలాపురం వేదనారాయణస్వామివారి పవిత్రోత్సవాలు 30న
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ...
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ...
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సాయంత్రం 6 ...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకున్న యాత్రికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ జెఈవో వీరబ్రహ్మం ధైర్యం చెప్పారు. ...
ఎక్కడ చూసినా వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయి గుంతలు... తెలియక పడిపోతున్నారు. వర్షం విపరీతంగా రావడంతో మధుర నగర్ మొత్తం రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ ప్రజలు తీవ్రమైన ...
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ ...
ఐటి విభాగం తయారు చేసిన ఈ ఎం బుక్ ను నవంబరు 29 నుంచి అమలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ...
అగ్రశ్రేణి సినీనటుడు మంచు మోహన్ బాబు సోదరుడు మంచు రంగస్వామినాయుడు (63) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో బుధవారం ఆయన గుండెపోటుతో ...
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 29వ తేదీన వర్చువల్ విధానంలో జరుగనున్న లక్షకుంకుమార్చన సేవ కోసం ఆన్లైన్లో టికెట్లు ...
పౌష్టికాహారం, వ్యాయామంతోనే కండరాలు, ఎముకలు బలిష్టంగా ఉంటాయని, తద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వీలవుతుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ తెలిపారు. చెన్నైకి చెందిన ...
రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను దగా చేయడం మానుకోవాలని లేకుంటే వారి ఆగ్రహానికి పతనం కాక తప్పదు అని ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions