30 మండపాల్లో కొలువు దీరిన గంగమ్మ విగ్రహాలు…
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నగరమంతటా 30 మండపాల్లో గంగమ్మ విగ్రహాలను కొలువుదీర్చారు. ఈ ...
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నగరమంతటా 30 మండపాల్లో గంగమ్మ విగ్రహాలను కొలువుదీర్చారు. ఈ ...
రేణిగుంటలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో పేద విద్యార్థుల సీట్లను అమ్ముకుంటున్నారని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తొలి జాబితాలో ఎంపికైన ...
వెండర్ డెవెలప్ మెంట్ ప్రోగ్రామ్ మరియు పారిశ్రామిక ఎగ్జిబిషన్ రామే గెస్ట్ లైన్ డేస్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ, విశాఖ ...
తెలుగు నేలపై ప్రగతిశీల దృక్పథంలో ఏర్పడిన తొలి సాహితీ సంస్థ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 80 ఏళ్లుగా సామాజిక విలువల ఉన్నతీకరణకు కృషి చేస్తుందని రాష్ట్ర ...
టీటీడీ రవాణా విభాగం లో శుక్రవారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు . ఈవో ఎవి ధర్మారెడ్డి , జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ ...
విద్యార్థులు తమ వ్యక్తిత్వానికి తగిన వృత్తినే ఎంపిక చేసుకోవాలని తిరుపతి ఐఐటి అంతర్జాతీయ అధికారి ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. సోమవారం ఏర్పేడు మండలం నాగం ...
సిఎం జగన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఏకపక్షంగా జరిపేందుకు కుట్ర పన్ను తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ ...
రాయలసీమ రెడ్డి సామాజిక వర్గీయులే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోటను కుల్చేస్తారని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ ...
ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి నగరంలోని యశోదనగర్ లో ...
పెట్టుబడి దారీ వ్యవస్థ ప్రపంచంలో నెలకొన్ని ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణం ఈ వ్యవస్థ యొక్క వైఫల్యం దానికి ప్రత్యామ్నాయంగా సోషలిజాన్ని నిర్మించాలని ఫిబ్రవరి 21న ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions