ఘనంగా మరీచి మహర్షి జయంతి
మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దీవి ...
మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దీవి ...
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య ...
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో ...
రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. 8.25 లక్షల మందికిపైగా భక్తులకు శ్రీవాణి ద్వారా దర్శనం జరుగుతుంది. - టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి. సనాతన హిందూ ...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
తిరుపతి శ్వేత భవనంలోని టీటీడీ శ్రీనివాస కల్యాణం , వైభోత్సవాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని కోమలమ్మ సత్రం ప్రాంగణంలోకి మార్చారు. బుధవారం జేఈవో సదాభార్గవి కోమలమ్మ సత్రంలో శ్రీదేవి ...
ప్రతిరోజూ ఉదయం 45 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐటిబిపి యోగా శిక్షకులు వెల్లడించారు. భారత ప్రభుత్వ హోం శాఖ పరిధిలోని ...
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా మరింత మెరుగ్గా జీవితాన్ని సాగించవచ్చని టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని ...
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions