తిరుమల శ్రీవారి సేవలో లండన్ భక్తులు
తోటి భక్తులకు సేవలు అందించేందుకు దేశం నలుమూలల నుండి శ్రీవారి సేవకులు విచ్చేస్తున్న విషయం విదితమే. అయితే విదేశాల నుండి కూడా భక్తులు శ్రీవారి సేవకు రావడం ...
తోటి భక్తులకు సేవలు అందించేందుకు దేశం నలుమూలల నుండి శ్రీవారి సేవకులు విచ్చేస్తున్న విషయం విదితమే. అయితే విదేశాల నుండి కూడా భక్తులు శ్రీవారి సేవకు రావడం ...
నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 21న శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా, డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబరు ...
శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత)కు ఐఎస్వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది. టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి చేతులమీదుగా శ్వేత ...
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ...
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ...
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇ-రక్త్ కోష్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తిరుమలలోని టిటిడి అశ్విని ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ...
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సెప్టెంబరు 21 నుంచి 23వ తేదీ వరకు సంప్రదాయ శిల్పకళ - అనుబంధ అంశాలపై వర్క్ షాప్ ...
డయల్ యువర్ ఈవో కార్యక్రమం సెప్టెంబరు 10వ తేదీ శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ...
తిరుమల వేంకటేశ్వరస్వామిని సేవించుకోవడానికి పద్నాలుగేళ్ల కిందట మేల్ చాట్ వస్త్రం సేవ టికెట్ ను ఎడ్వాన్స్ బుకింగ్ గా పొందిన భక్తుడు.. టిటిడిమీద కోర్టు కేసు నెగ్గాడు. ...
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా 2004 నుండి ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన కూరగాయలను ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions