Friday, September 11, 2026

Tag: ttd

జాతీయ స్థాయి రెఫరల్ ఆసుపత్రిగా బర్డ్

జాతీయ స్థాయి రెఫరల్ ఆసుపత్రిగా బర్డ్

ప్రపంచస్థాయి వసతులతో పేదలకు ఉచిత సేవలు. ఇలాంటి సమ్మిట్లతో నూతన వైద్యులకు ఎంతో ఉపయోగం. ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ జాతీయ సమ్మిట్ ప్రారంభసభలో టీటీడీ ఈవో ఎవి ...

స్విమ్స్ డైరెక్టర్ గా సదా భార్గవి బాధ్యతల స్వీకరణ

టీటీడీ జేఈవో సదా భార్గవి శుక్రవారం సాయంత్రం స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, మరియు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్విమ్స్ డైరెక్టర్ గా ...

వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం

వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం

తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం శుక్రవారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ...

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా ...

జూలై 3న తిరుమల పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష

జూలై 3వ తేదీ తిరుమల పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ...

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 28 బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల ...

పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్

పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్

టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించాలని జేఈవో సదా భార్గవి ఆదేశించారు. ...

చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు

చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు

లోక కల్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5 తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు ...

జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం

జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం

టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా, ఈ ఏడాది ...

Page 2 of 7 1 2 3 7

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!