వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు బొత్స సత్యనారాయణ ఏం చెబితే అదే ఫైనల్ అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఆయన ఏదో నోరు జారినట్లుగా చెప్పినా,...
Read moreపవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజల వద్దకు యాత్రల రూపంలో వెళుతున్నారా... లేదా, షూటింగ్ కోసం సెట్ కు, లోకేషన్ కు వెళుతున్నారా? ఆయన ప్రస్తుతం సమయం...
Read moreజగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి.. ఆయన కేసీఆర్ తో నెరపుతున్న సత్సంబంధాలపై అనేక దెప్పిపొడుపులు కూడా వచ్చాయి. సాధారణంగా పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కలిగి ఉండడం.. రాష్ట్ర...
Read moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన అనంతరం వ్యవహరించిన తీరు తనంత తానుగా.. రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేందుకు అవకాశమిస్తోంది. మోదీతో భేటీ...
Read moreరాజధాని తరలింపు వ్యవహారాన్ని జగన్మోహనరెడ్డి.. ఇప్పుడు మోడీ కోర్టులోకి నెట్టారు. పూర్తిగా కాకపోయినా.. కొన్ని అంశాల్లో జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే.. మోడీ పచ్చజెండా ఊపడం తప్పనిసరి....
Read moreగుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు గా ఉంది. గుంటూరు వాడే అయినందుకు...
Read moreప్రధాని నరేంద్రమోడీ నోరు జారారు. కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడవడానికి ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన రాజ్యసభ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భాన్ని...
Read moreబిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎదురులేని ప్రజామోదం తో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల జీవీఎల్...
Read moreరాష్ట్రంలో కేవలం ఇంగ్లిషు మీడియం మాత్రమే ఉండాలనే నిర్ణయం కోర్టుకెక్కింది. ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా చేస్తున్నారనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానికి ప్రభుత్వం సంజాయిషీ చెప్పవలసి...
Read moreఅయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మూడునెలల గడువు ఇచ్చింది. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది....
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions