ముడిపల్లిలో వెలసిన శ్రీ కామాక్ష్యంబా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం నిర్వహించారు.
ప్రతిసంవత్సరం తూళా నాగరాజు చేతులమీదుగా ఈ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తుంటారు.
లంకా నవీన్ శర్మ, లంకా సురేంద్ర శర్మ, కౌశిక్ శర్మ ల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరిగినది
ఈ సందర్భంగా అలయప్రాంగణం లో ఉసిరిచెట్టు (నెల్లి చెట్టు) ను శ్రీ వాణీ గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు నాటారు.
ఈ పూజాది కార్యక్రమాల్లో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్
.