tirumala news ఉగ్రశ్రీనివాసమూర్తిగా ఊరేగిన మలయప్ప
కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వామి రూపంలో మలయప్ప స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ...
కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వామి రూపంలో మలయప్ప స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ...
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటాద్రీశుని దర్శనం అనేదే భక్తకోటికి మహా గొప్ప వరంగా భావించే తరుణంలో.. దానిని అడ్డుపెట్టుకుని పెట్రేగే దళారీలు నిత్యం పుట్టుకొస్తూనే ఉంటారు. ...
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద ...
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమవారం తిరుమల వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల ...
తిరుమలేశుని సన్నిధిల్లో భక్తకోటికి అద్భుతంగా జరుగుతూ ఉండే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తుల విరాళాలు నిత్యం పోటెత్తుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ భక్తుడు పది ...
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి ...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం ...
గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ ...
ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ ...
ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన విజయదాసరు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions