తిరుపతి జిల్లాలో 9మంది తహసీల్దార్లకు షోకాజ్
తిరుపతి జిల్లాలో 9మంది తహసీల్దార్లకు జాయింట్ కలెక్టరు బాలాజీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నూతన జిల్లాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకేసారి 9మంది తహసీల్దార్లకు షోకాజ్ ...
తిరుపతి జిల్లాలో 9మంది తహసీల్దార్లకు జాయింట్ కలెక్టరు బాలాజీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నూతన జిల్లాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకేసారి 9మంది తహసీల్దార్లకు షోకాజ్ ...
ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 13వ తేదీన జరిగే గ్రామ వార్డు సచివాలయాల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ...
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విద్యాకుసుమాలు విరబూస్తున్నాయి. పట్టణానికి చెందిన ఓ యువతి తన స్వశక్తితో వాల్ మార్ట్ సీనియర్ మేనేజర్ అయ్యారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన రహంతుల్లా , ...
విద్యుత్ కోతలు విధించ వద్దని పలువురు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజను పరిధిలో సోమవారం సబ్ స్టేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ...
వైసీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనరు, ఆప్కో మాజీ డైరెక్టరు మిద్దెల హరి అండగా ఉంటామని వైసీసీ పట్టణ మాజీ అధ్యక్షులు కొట్టెడి మధు చెప్పారు. మిద్దెల ...
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని సీపీఎం పట్టణ కార్యదర్శి గంధం మణి పిలుపునిచ్చారు. పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ...
జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేట ప్రాధమికోన్నత పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో జ్యోతిరావుపూలే విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామని ఆప్కో మాజీ డైరెక్టరు, వైసీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనరు మిద్దెల హరి ప్రతిన చేశారు. ...
జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేరుద్దామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏపీసీడ్స్ వద్ద ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. సంక్షేమ సంఘం, మాజీ ఉపాధ్యక్షుడు మరియు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య, మాజీ రాష్ట్ర కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు ఆధ్వర్యంలో స్ధానిక ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions