చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: చక్రాల ఉష
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పార్లమెంటరీ తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ...
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పార్లమెంటరీ తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ...
శ్రీకాళహస్తీశ్వర ఆలయం పవిత్రతను కాపాడుకునే బాధ్యత శ్రీకాళహస్తి వాసులు అందరిపై ఉందని.. ఈ క్షేత్రం ఔన్నత్యాన్ని మరింత పెంచే విధంగా కృషి చేద్దామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు ...
రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా సామాన్య భక్తులను క్యూ లైన్లలో అరగంట కూడా ఆపలేదని ధర్మకర్తల మండలి ...
అభివృద్ధికి మారు పేరు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి 74వ జన్మదిన వేడుకలు టీడీపీ నేతలు ...
సీఎం, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు ఫోబియా, జనసేన అధ్యక్షుడు పవన్ మ్యానియాతో సతమతవుతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ...
ప్రజల కోసం ధైర్యంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలో బుధవారం టీడీపీ బీసీ సెల్ నాయకులు రుద్ర ఆయన్ను ...
పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం బీసీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు నెమళ్లూరు బుజ్జి డిమాండు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ...
ధరల పెరుగుదలకు నిరసనగా ఉద్యమిద్దామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తొట్టంబేడు మండలం కాసరం పంచాయతీ ...
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ కూడలి వద్ద బియ్యపు ఆకర్ష్ రెడ్డి, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ...
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పాపులేషన్ స్టడీస్ విభాగం పరిశోధక విద్యార్థి ఎం. ప్రసాద్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎం. దామ్లా ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions