నెం.1 చిత్తూరు జిల్లా.. మోగుతున్న ప్రమాదఘంటికలు!
చిత్తూరు జిల్లాపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 24గంటల వ్యవధిలో 607 మందికి కరోనా సోకడమే ...
చిత్తూరు జిల్లాపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 24గంటల వ్యవధిలో 607 మందికి కరోనా సోకడమే ...
దేశంలో కరోనా మళ్లీ జడలు విప్పుతుంది. కేవలం నాలుగు వారాల్లోనే నాలుగు రెట్లు పెరగడం అనేది ప్రమాదకర సంకేతంగా కనిపిస్తుంది. రాబోయే రెండు నెలల్లో మరింత పెరిగే ...
ఇప్పుడు దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఎలాంటి తేడాలు లేకుండా సాద్యమైనంత వరకు అందరినీ పలకరించి పోతోంది. కొందరిని సాంతం ముంచేస్తే… మరికొందరు వైద్య ప్రభావం, వారి శరీరంలోని ...
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్త చెప్పారు. కరోనాతో కలసి జీవించాల్సిందేనని ఆయన అన్నారు. అక్షరాలా ఇది ప్రజలకు ఆయన చేసిన హెచ్చరిక మాత్రమే. మంత్రి ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ...
దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో అనేకానేక వ్యవస్థల మాదిరిగానే.. మద్యం షాపులు కూడా మూతపడిపోయాయి. అయితే మద్యం ప్రియులు మాత్రం.. మద్యం దొరక్కపోయేసరికి రకరకాలుగా ...
శత్రువు బలమైన వాడైనప్పుడు.. మనలో ఐక్యత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సత్యం. కుటుంబ వ్యవహారాలు తీసుకోండి, పార్టీల అంతర్గత రాజకీయాలు తీసుకోండి, పురాణాల్లో గానీ, ...
ప్రకృతిలో... అన్ని జీవరాసులలోకి మనిషి ఒక్కడే ఉత్తమైన, తెలివైన జీవి అని మనిషే పుస్తకాల్లో రాసేసుకున్నాడు. కానీ బాగా ఆలోచిస్తే....ఇప్పుడున్న కరోనా పరిస్థితులను పరిశీలిస్తే...ఈ ప్రకృతిలో జీవించే ...
కరోనా వైరస్ వ్యాప్తి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకిన రోగుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ...
36 ఏళ్ల జైనేష్, మలేషియా నుంచి తిరిగి వచ్చి ఫ్లైట్ దిగగానే, తనని ఎర్నాకులమ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. అతనికి కొరోనా వైరస్ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions