satyavedu news సన్నకాలవ వంతెనకు తాత్కాలిక మరమ్మతులు
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ గ్రామానికి సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న సన్నకాలవ వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పూర్తి చేసి వాహన రాకపోకలను ...
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ గ్రామానికి సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న సన్నకాలవ వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పూర్తి చేసి వాహన రాకపోకలను ...
రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కుప్పం ఎన్నికలను గమనిస్తున్నారని, ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఓటుకి 5 నుండి 10 వేల రూపాయలు ఇచ్చి ప్రజలను ప్రలోభ పరుస్తున్నారని బిజెపి ...
ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన విజయదాసరు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ ...
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ ...
సత్యవేడు మండల వ్యవసాయ సలహాదారు కమిటీ సమావేశం మండల కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, ...
వరద బాధితులకు తక్షణమే పునరావాస సహాయక చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను కోరారు . శుక్రవారం ఆయన విఆర్ కండ్రిగ ...
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద నష్టమే సంభవించింది. ఏకంగా ఓ వంతెన కూలిపోయింది. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం టి.పి.కోట ఓబుల్ రాజు కండ్రిగ ...
కార్తీక శుద్ధ అష్టమి నాడు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా గోపూజ నిర్వహించారు. ఈ రోజున గోపాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ...
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి రెవెన్యూ లో తుఫాన్ కారణంగా పడిన భారీ వర్షాలకు దాదాపు 30 ఎకరాలు వరి పొలం నీట మునిగి ...
న్యాయ వారోత్సవాల్లో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ప్రారంభించిన పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions