Sunday, August 30, 2026

Tag: srikalahasti news

ఏకతాటి పైకి వన్నెకుల క్షత్రియులు

ఏకతాటి పైకి వన్నెకుల క్షత్రియులు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వన్నెకుల క్షత్రియులు (పల్లె రెడ్లు) ఏకతాటి పైకి వచ్చారు. శ్రీకాళహస్తిలోని వారి కుల సంఘ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం ...

ఆడబిడ్డ అంగడి సరుకా?

ఆడబిడ్డ అంగడి సరుకా?

రోజు రోజుకు ఆడబిడ్డల భద్రత కరువవుతూనే ఉంది కఠినమైన శిక్షలు లేకే మహిళలకు బతుకులు బుగ్గిపాలవుతు ఉన్నాయంటూ ధ్వజమెత్తిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ...

పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి

పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి

ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ...

విద్యుత్ చార్జీల ను రద్దు చేయాలి: సిపిఎం, సీపీఐ డిమాండ్

విద్యుత్ చార్జీల ను రద్దు చేయాలి: సిపిఎం, సీపీఐ డిమాండ్

విద్యుత్ చార్జీల పెంపు ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో లో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యుత్ చార్జీల పెంపు ను నిరసిస్తూ ...

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం

శ్రీకాళహస్తి ని రెవెన్యూ డివిజన్గా చేయడం హర్షణీయం అని, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి నిదర్శనమని శ్రీకాళహస్తీశ్వరాలయం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ ...

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల వాహనాలను ...

కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయండి :ఎస్ టి యు

కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయండి :ఎస్ టి యు

అకాల మరణం పొందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించేలా కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్ టి యు) రాష్ట్ర ...

విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయం: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయం: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

అసలే ఆర్థిక ఇబ్బుందుల్లో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం ...

srikalahasti news చేనేత రంగాన్ని ఆదుకోండి: అంజూరు చక్రధర్

ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ – అంజూరు చక్రధర్

వైసీపీ ప్రభుత్వం మూడేళ్లల్లో కరెంటు చార్జీలను భారీగా పెంచింది. కేటగిరీలను రద్దుచేసి, 6 స్లాబ్ లను తీసుకొచ్చి ఏపీలో సామాన్యులపై సర్కార్ మరో పిడుగు వేసింది. 30 ...

రెవిన్యూ డివిజనుగా శ్రీకాళహస్తి

రెవిన్యూ డివిజనుగా శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి ప్రజలకు శుభవార్త. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన భవనాలను ...

Page 10 of 51 1 9 10 11 51

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!