tirupati news రోశయ్య పార్థివ దేహానికి భూమన నివాళి
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే భూమన నివాళి అర్పించారు. రాజకీయకురువృద్ధుడురోశయ్య మరణం తెలుగు రాష్ట్రాల కు తీరని లోటు అని భూమన పేర్కొన్నారు. మాజీ ...
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే భూమన నివాళి అర్పించారు. రాజకీయకురువృద్ధుడురోశయ్య మరణం తెలుగు రాష్ట్రాల కు తీరని లోటు అని భూమన పేర్కొన్నారు. మాజీ ...
అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు వున్నాయి, మళ్ళీ పూర్తి స్థాయి లో బిల్లు పెడతామని మూడు రాజదానుల ...
రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి - తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు డిసెంబరు 4వ ...
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ...
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను, తిరుచానూ రు పాడి పేట బ్రిడ్జిని పరిశీలించారు. తిరుచానూరు పాడి ...
మాతృభూమితో మమేకమై సేవ అందించడంలో ఎన్నారై తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారని.. తానా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి విచ్చేశారు. తానా అధ్యక్షులు అంజయ్య ...
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండవ ఘాట్ రోడ్లో కొండచరియలను ఢిల్లీ ఐఐటి ...
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రి తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీల నెట్వర్క్ లోకి వచ్చింది. ఇన్సూరెన్సు ఉన్న రోగులకు కూడా ఇక్కడ ఇక వైద్యసేవలు ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజల మాలలతో స్నపనతిరుమంజనం (పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions