రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఈ నిర్ణయం వలన ఎవరికి లాభం.....
Read moreవైఎస్ జగన్మోహన రెడ్డి త్యాగం చేసేశారని ఇప్పుడు ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటున్నారు. నిజమే కావొచ్చు... రాజ్యసభ ఎంపీ టికెట్లకు పార్టీకోసం పనిచేసిన సీనియర్లు, తెరవెనుక రాజకీయాలు...
Read moreదేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు ఫేస్బుక్, టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాలపై సుప్రీం కోర్టులో కేసు వేశారు....
Read moreరెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల జనగణన తర్వాతే ఉంటుందని స్పష్టమవుతోంది. ఇందుకు కనీసం మరో మూడేళ్లు వ్యవధి పట్టే ఆకాశం ఉంది. ఉమ్మడి...
Read moreదేశంలో సంచలనంగా మారిన ఉమ్మడి పౌరసత్వం బిల్లు, పౌరసత్వ సవరణ చట్టాలకు మద్దతు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజల మనోభావానికే సై అంటున్నారా అంటే.. అవుననే...
Read moreఅమరావతి ప్రాంతానికి చెందిన రైతుల ఆందోళనలు సుదీర్ఘకాలంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ఎక్కువకాలంగా కొనసాగుతూ ఉండడం.. వారి దీక్షలు- డిమాండ్లు అనేవి రాజకీయ రంగు పులుముకోవడం...
Read moreభారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నెత్తిన పెట్టుకునే ప్రయత్నం లో తప్పేమీ లేదు. సాధారణంగా ఎవరైనా సరే, తమ వ్యక్తిగత భావజాలానికి...
Read moreకారణాలు ఏవైనా కావొచ్చు గానీ... జగన్మోహనరెడ్డి పరిపాలన మొదలైన తర్వాత.. రాష్ట్రంలో ఐటీరంగం కుదేలైన మాట వాస్తవం. అయితే అందుకు సరైన మూలకారణాల్ని అన్వేషించి, అవి తమ...
Read moreబాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది అహంకారం కింద మారకూడదు. అధికారంలో ఉన్నాం కదాని.. ఎడాపెడా చెలరేగి మాట్లాడకూడదు....
Read moreరాష్ట్రంలో సంవత్సరాల తరబడి రగులుతున్న సంచలన కేసులో.. ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి.. కేసును సీబీఐకు అప్పగించడానికి అంగీకరించారు. ఈ విషయంలో తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions