తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గడువు తీరిన ఫిక్సెడ్ డిపాజిట్ నిధుల సొత్తును ప్రభుత్వం తీసుకుని,...
Read moreముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం అన్నదాతకు అండగా నిలవాలని సంకల్పించారు. ఇక్కడి ఉద్యాన రైతులు తమ దిగుబడులను మంచి మార్కెట్ ధరకు అమ్ముకునే వీలు కల్పించడానికి ఢిల్లీవరకు...
Read moreఏ విషయంలో అయినా సరే తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఇప్పుడు మీడియా అక్కర్లేదు. మీడియా అంటే పేపర్లు, టీవీ ఛానెళ్లు అక్కర్లేదు. వాటికి సమాంతరంగా సోషల్ మీడియా...
Read moreముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్త చెప్పారు. కరోనాతో కలసి జీవించాల్సిందేనని ఆయన అన్నారు. అక్షరాలా ఇది ప్రజలకు ఆయన చేసిన హెచ్చరిక మాత్రమే. మంత్రి...
Read moreకనిగిరి ఎమ్మెల్యే వీరంగం వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను చెప్తే కూడా వినరా? అంటూ రంకెలు వేశారు. పోలీసులతో కయ్యం పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఏమీ...
Read moreకేసులు దాస్తే దావానలమే అని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని రాజకీయంగా వాడుకునే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేనేలేదని చంద్రబాబు అండ్ కో పలు సందర్భాల్లో మాటలు...
Read moreరాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాలుగాను సహకరిస్తున్నాం అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. బహుశా ఇది కరోనా విషయంలో కావొచ్చు. కానీ నిజానికి తొలినుంచి...
Read moreముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర...
Read moreదేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో అనేకానేక వ్యవస్థల మాదిరిగానే.. మద్యం షాపులు కూడా మూతపడిపోయాయి. అయితే మద్యం ప్రియులు మాత్రం.. మద్యం దొరక్కపోయేసరికి రకరకాలుగా...
Read moreశత్రువు బలమైన వాడైనప్పుడు.. మనలో ఐక్యత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సత్యం. కుటుంబ వ్యవహారాలు తీసుకోండి, పార్టీల అంతర్గత రాజకీయాలు తీసుకోండి, పురాణాల్లో గానీ,...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions