ఒకవైపు కరోనా మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక భేదాల్లేకుండా అందరినీ ఒకే రీతిగా కబళించి వేస్తున్న తరుణంలో అందరూ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. కరోనా బారిన...
Read moreజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో ఎదురుదెబ్బ తప్పలేదు. ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించినట్లుగా.. ముందునుంచి వైసీపీ నాయకులు ఈ వ్యవహారంపై ప్రతికూల వ్యాఖ్యలు...
Read moreపవన్ కల్యాణ్ అంటే భావోద్వేగాల కలబోత. ఎమోషనల్ వ్యక్తి. సమాజం పట్ల, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఆ కన్సర్న్ కోసం తపించిపోయే వ్యక్తి....
Read moreదుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరుగుతుంది. సాయంత్రానికి పోలింగ్ పూర్తవుతుంది. ఇప్పటిదాకా దుబ్బాక కేంద్రంగా తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విపరీతంగా మాటలు, విమర్శల...
Read moreకొన్ని విషయాల్లో నాయకుల మధ్య పార్టీల తేడా ఉంటుందే తప్ప.. వారి ఎప్రోచ్లో తేడా ఉండదు. మక్కీకి మక్కీగా నాయకులు అందరూ ఇదేరీతిగా ప్రవర్తిస్తారేమో అనిపించేలా ఉంటుంది....
Read moreదయచేసి ఒక్కసారి వచ్చిపోతే చాలని పవన్ కల్యాణ్ ను వేడుకుంటున్నారు. ఎవరా? ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ సంగతేంటో చూడాల్సిందే. దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఉప...
Read moreవిశాఖ నగరాన్ని రాజధానికి అనుకూలంగా తీర్చిదిద్దడంపై జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాజధానికి అనుకూలంగా...
Read moreహుసేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు అయింది....
Read moreరాజధాని రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించిన వ్యవహారం ముదిరి తీవ్రంఅవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలిపెట్టేలా లేదు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చి.....
Read moreతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన పదవికి గండం ఉన్నది గనుకనే.. రేపో మర్నాడో ఎట్టి పరిస్థితుల్లోనూ వేటు...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions