ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగ వ్యవస్థలను ఇన్ ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. చంద్రబాబునాయుడు ఈ విషయంలో అనేకానేక ఆరోపణలు చేసి.. మోడీకి, ప్రజల దృష్టిలో ఉన్న...
Read moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎక్కువగా తెలుగుదేశానికి చెందిన వారి మీదనే జరుగుతుండవచ్చు. కానీ, అందుకు ఐటీశాఖను తప్పుపట్టడం ఏమిటో సామాన్యులకు అర్థం...
Read moreఇటీవల హైదరాబాదు నగర బహిష్కరణకు గురై, తర్వాత న్యాయస్థానం ద్వారా బహిష్కరణ ఆదేశాలను రద్దు చేయించుకుని, తిరిగి నగరంలో అడుగుపెట్టిన ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద తెలంగాణ రాష్ట్రానికి...
Read moreతెలంగాణ కాంగ్రెస్ ఈసారి కూడా కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రకంగా పార్టీలో అందరూ సమానులే అని చెప్పే సంకేతాలు ఇచ్చింది....
Read moreభాజపా అనే వ్యవస్థకు పార్టీ అనే అస్తిత్వాన్ని లుప్తం చేసేసి, భాజపా అంటేనే నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నట్లుగా పునర్నిర్వచించడంలో ప్రస్తుత నాయకత్వం సఫలం అయింది....
Read moreఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తీవ్రమైన పదజాలంతో దూషించారో అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో సభల్లో మాట్లాడుతూ నోటిదూకుడు వ్యాఖ్యానాలు చేసినప్పటికీ.....
Read moreఎన్నికలు వస్తే చాలు నాయకులు ఎడాపెడా మాటలు చెప్పేస్తుంటారు. వీటన్నింటినీ ప్రజలు నమ్మే రోజులు కూడా పోయాయి. కానీ.. నూటికి పది మంది అయినా.. నాయకులు చెబుతున్న...
Read moreముఠాలకు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఈసారి తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొనే వేళలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకోబోతున్నాయి. పార్టీ కి ఉపయోగపడేలాగా.. కూటమి...
Read moreఏపీలో ఐటీ దాడులు జరుగుతోంటే.. తెలుగుదేశం పార్టీ మొత్తం కిందా మీదా అయిపోతోంది. కంగారు పడుతోంది. పదేపదే భుజాలు తడుముకుంటోంది. కేంద్రం మీద, మోడీ మీద నిందలు...
Read moreతిరుమల శ్రీవారి ఆలయంలో మండలాభిషేకం సందర్భంగా బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions