ఎంజీఎం స్కూల్లో వేసవి కార్యక్రమానికి సుస్వాగతం
ఎంజీఎం స్కూల్ ఆవరణంలో చిన్నపిల్లలు కిండర్ గార్డెన్ కిడ్స్ అనే కార్యక్రమంతో వేసవికాలంలో ఎండ తాకిడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్కూల్ పిల్లలు మరియు పేరెంట్స్ కి ...
ఎంజీఎం స్కూల్ ఆవరణంలో చిన్నపిల్లలు కిండర్ గార్డెన్ కిడ్స్ అనే కార్యక్రమంతో వేసవికాలంలో ఎండ తాకిడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్కూల్ పిల్లలు మరియు పేరెంట్స్ కి ...
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేసిందని అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను తుంగలో తొక్కిన ...
జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో జాబ్ ...
శ్రీకాళహస్తి మండలం బీవీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 12-14 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులకు కొవిడ్ టీకా వేశారు. ఈ పాఠశాలలో మొత్తం ...
అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్ టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ...
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని శ్రీకాళహస్తి డివిజను సంక్షేమ ...
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ.. ఈ వ్యవహారం పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని జనసేన పార్టీ ...
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని ప్రధానోపాధ్యాయులు రమణయ్య అన్నారు. బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మండలంలోని స్థానిక కల్లివెట్టు ...
దక్షిణ కైలాసంగా రాహు-కేతు క్షేత్రం గా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం పవిత్రత కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ...
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు సక్రమంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions