జీవీఎల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు
బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎదురులేని ప్రజామోదం తో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల జీవీఎల్ ...
బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎదురులేని ప్రజామోదం తో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల జీవీఎల్ ...
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అధికార యంత్రాంగం ఇరకాటంలో పడుతోంది. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం ఇస్తున్న జీవోలపై అధికారులు హైకోర్టుకు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారు. తాజాగా ...
ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వరమే రాజధాని కార్యాలయాలు అన్నింటినీ విశాఖకు తరలించేయాలని జగన్ మోహన రెడ్డి పట్టుదలగా ఉన్నారు. రేపో మాపో ఆఫీసులు పంపించేయాలన్నది ప్లాను. అయితే తాజాగా ...
శాసన మండలి లో రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీ కి వెళ్లడం ద్వారా జగన్ మైండ్ గేమ్ కు తెర తీశారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ...
చేతికర్రపై చర్యకు చెయ్యి ఉపకరించేనా? ఉస్కో మని అనగానే తన అనుజుల కరిచేనా? నర్తించే ఖాకీలకు వర్తించే సంగీతమేది? వారి దురుసు పోకడలకు గీత గీయు వాత ...
భక్తి కూడా ఒక అవసరం. అవసరం ఉన్నప్పుడు భక్తి పుట్టుకొస్తుంది.. అవసరం లేనప్పుడు, తీరిపోయిన తర్వాత.. అదే భక్తి హఠాత్తుగా మాయం అయిపోతుంది. భక్తి వెల్లువెత్తినప్పుడు మాత్రం.. ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి.. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు నేరుగా ఆమె బ్యాంకు ...
కొన్నేళ్ల కిందట మెట్రోమ్యాన్ శ్రీధరన్ విశాఖకు వచ్చారు. విశాఖలో మెట్రో వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈనాటిది కాదు. దీనికి సంబంధించి కసరత్తు చాలా కాలంనుంచి జరుగుతూనే ...
ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే అందుకు ఏకైక కారణం వైఎస్ జగన్మోహన రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అనే హోదాలో పార్టీని స్థాపించిన ...
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హస్తినయాత్ర ప్రహసనప్రాయంగా ముగిసింది. సందర్భానికి తగినట్లుగా వెంటనే స్పందించి.. తలచిన రీతిలో.. దుష్ప్రచారాన్ని సాగించడంలో తెదేపా దళాలు.. ఇంకా చాలా చురుగ్గా అప్రమత్తంగా మెదలుతున్నాయనడానికి ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions