tirumala news తిరుమలేశుడే కాపాడాడు : ఈవో జవహర్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ...
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ...
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరిగిన బాలకాండలోని 14 నుండి ...
ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనే ఆరాటం. ఎవరికి వారు తమ నిర్ణయమే ఫైనల్ అనే భావన. ఎవరికి వారు.. రెండో వారితో సమన్వయం చేసుకోకుండా.. తమంత తాము ...
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో సోమవారం అష్టబంధన మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ ...
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటనాధుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పదిరోజులుగా భారీ వర్షాల కారణంగా అసలు తిరుమల చేరుకునే పరిస్థితులు లేకపోవడం, కొండమీదనే ఆగిపోయిన వారు మినహా ...
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లలోని ...
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ నేపథ్యంలో బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ...
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా ఆదివారం తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు జరిగిన ...
తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పర్వదీపోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట ...
కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వామి రూపంలో మలయప్ప స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions