Monday, July 27, 2026

Tag: tirumala top

tirumala news తిరుమలేశుడే కాపాడాడు : ఈవో జవహర్ రెడ్డి

tirumala news తిరుమలేశుడే కాపాడాడు : ఈవో జవహర్ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు మనందరినీ రక్షించి భక్త వత్సలుడని మరోమారు చాటి చెప్పారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ...

tirumala news బాల‌కాండ అఖండ పారాయ‌ణం 

tirumala news బాల‌కాండ అఖండ పారాయ‌ణం 

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శుక్రవారం ఉద‌యం 9 నుండి 11 గంటల వరకు జరిగిన బాల‌కాండలోని 14 నుండి ...

టీటీడీ ఛైర్మన్- ఈవో తలోదారి.. భక్తులకు అయోమయం!

ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనే ఆరాటం. ఎవరికి వారు తమ నిర్ణయమే ఫైనల్ అనే భావన. ఎవరికి వారు.. రెండో వారితో సమన్వయం చేసుకోకుండా.. తమంత తాము ...

tirumala news వ‌రాహస్వామి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌

tirumala news వ‌రాహస్వామి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌

తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో సోమ‌వారం అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఆల‌యంలో న‌వంబ‌రు 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. శ్రీ ...

20 నిమిషాల్లో 3.1 లక్షల టికెట్లు బుకింగ్

20 నిమిషాల్లో 3.1 లక్షల టికెట్లు బుకింగ్

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటనాధుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పదిరోజులుగా భారీ వర్షాల కారణంగా అసలు తిరుమల చేరుకునే పరిస్థితులు లేకపోవడం, కొండమీదనే ఆగిపోయిన వారు మినహా ...

తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించిన ఐఐటీ నిపుణులు

తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించిన ఐఐటీ నిపుణులు

ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్లలోని కొండచరియలు విరిగిప‌డిన విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలో అలిపిరి, తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాలు, రెండు ఘాట్‌ రోడ్లలోని ...

tirupati news వ‌రాహస్వామి ఆల‌య విమాన జీర్ణోద్ధ‌ర‌ణ 25 నుంచి

tirumala news వ‌రాహస్వామి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌కు అంకురార్పణ

తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు విమాన జీర్ణోద్ధ‌ర‌ణ, అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ నేపథ్యంలో బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ...

tirumala news వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపూజ

tirumala news వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపూజ

కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా ఆదివారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో గోపూజ‌ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ...

మళ్లీ మళ్లీ అదే దళారీ.. తిరుమలలో ఏంటిది?

tirumala news ఘ‌నంగా కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వ‌హించారు. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో  మొదట ...

tirumala news ఉగ్రశ్రీనివాసమూర్తిగా ఊరేగిన మలయప్ప

tirumala news ఉగ్రశ్రీనివాసమూర్తిగా ఊరేగిన మలయప్ప

కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి స్వామి రూపంలో మలయప్ప స్వామివారు  తిరుమల నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ...

Page 1 of 2 1 2

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!