ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాశిలో పర్యటించారు. ఆలయాలను, మఠాలను సందర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని కూడా...
Read moreప్రపంచ ప్రసిద్ధి కాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి త్వరలో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కనుంది. దక్షిణ మధ్య రైల్వేలో తొలి ప్రైవేటు రైలు కూడా ఇదే కానుంది....
Read moreవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు బొత్స సత్యనారాయణ ఏం చెబితే అదే ఫైనల్ అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఆయన ఏదో నోరు జారినట్లుగా చెప్పినా,...
Read moreజగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి.. ఆయన కేసీఆర్ తో నెరపుతున్న సత్సంబంధాలపై అనేక దెప్పిపొడుపులు కూడా వచ్చాయి. సాధారణంగా పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కలిగి ఉండడం.. రాష్ట్ర...
Read moreతిరుమల తిరుపతి దేవస్థానాల వారు తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం లడ్డూ ను కూడా బహిరంగంగా భక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా...
Read moreప్రధాని నరేంద్రమోడీ నోరు జారారు. కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడవడానికి ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన రాజ్యసభ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భాన్ని...
Read moreబిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎదురులేని ప్రజామోదం తో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల జీవీఎల్...
Read moreఅయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మూడునెలల గడువు ఇచ్చింది. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది....
Read moreకీలకమైన ఎన్నికల సమయంలో సొంత రాష్ట్రం గుజరాత్ లో మోడీ దళం ఒక విడత పోలింగులో కాస్త వెనుకబడింది. ఈలోగా.. మణిశంకర్ అయ్యర్ వారికి దేవుడిలా ఒక...
Read moreప్లే అనేది ఒక సినిమా. కానీ ఇందులో పది కథలుంటాయి. అన్నీ ఒకే రాత్రిలో జరుగుతాయి. మోక్ష్ దర్శకత్వంలో రాజ సులోచన నిర్మించిన ఈ ప్లే 28న...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions