బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది అహంకారం కింద మారకూడదు. అధికారంలో ఉన్నాం కదాని.. ఎడాపెడా చెలరేగి మాట్లాడకూడదు....
Read moreరాష్ట్రంలో సంవత్సరాల తరబడి రగులుతున్న సంచలన కేసులో.. ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి.. కేసును సీబీఐకు అప్పగించడానికి అంగీకరించారు. ఈ విషయంలో తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన...
Read moreఎవరికైనా పిచ్చి కుదరాలంటే ఏం చేయాలి? పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు పిచ్చాసుపత్రి వైజాగ్ లోనే ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేయలేకుండా, ప్రతిరోజూ పిచ్చాసుపత్రిని...
Read moreపరమశివుడంటే ఎవరు? మనకు తెలిసిన శివతత్వం ఏమిటి? శివరాత్రి సందర్భంగా ఈ విషయాల్ని చర్చించుకోవడం అవసరమే. మనకు తెలిసినంత వరకు ఐహికమైన కోణంలోంచి చూస్తే.. సింప్లెస్ట్ లోకెల్లా...
Read moreపదేళ్లు దేశ ప్రధానిగా పనిచేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మనసు గాయపడ్డ వేళ తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారనే వార్త సోమవారం దేశ రాజకీయ వర్గాలను...
Read moreసీఏఏ, ఎన్నార్సీ పేరుతో దేశంలో చాలా రభస జరుగుతోంది. మూలాలు, పర్యవసానాల గురించి కూడా సరైన అవగాహన లేకుండా.. ఏదో ఒక ప్రసంగానికి, ఏదో ఒక భావజాలానికి...
Read moreకేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నయినా సహించే స్థితిలో ఉన్నది గానీ.. హిందూత్వ వినాశనానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఉపేక్షించే స్థితిలో లేదు. అలాంటి...
Read moreతాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకు మరిన్ని నైపుణ్యాలను అందించేందుకు నైపుణ్య యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర, ...
Read moreఆకలితో ఉన్న మనిషికి చేపను ఇవ్వడం కన్నా.. చేపలు పట్టడం నేర్పించడం మిన్న... అనేది చైనా సామెత. ఆ మాటను సంక్షేమ పథకాలకు అన్వయించుకుంటే మన దేశంలో...
Read moreసద్యోముక్తి క్షేత్రమైన శ్రీకాళహస్తిలో.. ముక్కంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవాల్లో వినియోగించేందుకు ప్రత్యేకంగా చెన్నైనుంచి గొడుగులను కూడా భక్తులు కానుకగా అందించారు....
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions