Friday, March 29, 2024

Tag: తిరుపతి వార్తలు

శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ ...

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి ...

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు

టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 12వ తేదీ నుండి మూడు విడతలుగా ...

ఆకాశమే హద్దుగా తాళ పత్రాల పరిశోధనలు

ఆకాశమే హద్దుగా తాళ పత్రాల పరిశోధనలు

జాతి సంపదను పరిరక్షించడానికే మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు జాతీయ సెమినార్ లో టీటీడీ జేఈవో సదా భార్గవి సనాతన భారతీయ విజ్ఞానం దాగి ఉన్న తాళపత్రాల్లోని విషయాలను ...

జూలై 3న గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ

జూలై 3న గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ

పౌర్ణమి సందర్భంగా జూలై 3న తిరుపతి గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 ...

కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శనివారం వేడుక‌గా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం యాగ‌శాల పూజ‌, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, ...

దుర్గాసూక్తం పఠనంతో దుర్గతులు నశిస్తాయి

దుర్గాసూక్తం పఠనంతో దుర్గతులు నశిస్తాయి

పరాక్రమానికి ప్రతిరూపమై దుష్టశిక్షణ చేసే దుర్గామాతను దుర్గాసూక్తం ద్వారా పఠిస్తే సంసార సాగరంలో ఉన్న దుర్గతులు తొలగిపోతాయని ఎస్వీ వేద వర్సిటీ రిజిస్టార్ ఆచార్య అంబడిపూడి రాధేశ్యామ్ ...

స్విమ్స్ డైరెక్టర్ గా సదా భార్గవి బాధ్యతల స్వీకరణ

టీటీడీ జేఈవో సదా భార్గవి శుక్రవారం సాయంత్రం స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, మరియు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్విమ్స్ డైరెక్టర్ గా ...

వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం

వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం

తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం శుక్రవారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ...

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం  ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా ...

Page 1 of 11 1 2 11

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!