ఈద్గా మైదానాన్ని పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించు కోవడానికి వీలుగా మెరుగైన ...
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించు కోవడానికి వీలుగా మెరుగైన ...
స్విమ్స్ లో వైద్య విద్య, పారా మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతను జేఈవో సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. జేఈవో సదా ...
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో ...
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడుచుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు . ఉదయం సుప్రభాతంతో ...
తిరుమలకు పొగాకు రహిత ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కేందుకు టిటిడి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తిరుమలలో మద్యం, మాంసం, ...
ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి నగరంలోని యశోదనగర్ లో ...
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి మంచి ఆలోచన చేసింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే దైవదర్శనాలను పునరుద్ధరించడానికి అదే సమయంలో.. సోషల్ డిస్టెన్స్ ను సమర్థంగా ...
ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి త్వరలో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కనుంది. దక్షిణ మధ్య రైల్వేలో తొలి ప్రైవేటు రైలు కూడా ఇదే కానుంది. ...
తిరుమల తిరుపతి దేవస్థానాల వారు తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం లడ్డూ ను కూడా బహిరంగంగా భక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions