తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తమ...
Read moreజగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓటిఎస్ పథకం ఫలితాలను ఇవ్వడంలేదు. దీని ద్వారా పేదలకు ఇళ్లను కట్టించి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం సంకల్పించినా, ఇందులో కొంచెం...
Read moreదేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తుండడంతో బాధితులను గుర్తించడానికి ఇంటింటా సర్వే చేప్టారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని కొవిడ్ ఇన్ ఛార్జి డాక్టర్ చంద్రమోహన్ ఈ విషయాలను గురించి వివరించారు....
Read moreతిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకోసం లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్ధిస్తూ ఈ యాగం నిర్వహించనున్నారు. ఈ...
Read moreనగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా నగరిలో ఇటీవల జరిగిన బాల్ బ్యాడ్మింటన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ 17 & అండర్ 19 పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించిన విషయం...
Read moreనగరి రూరల్ వికెఆర్ పురం పంచాయితీ లోని మీరాసాహెబ్ పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా...
Read moreతిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి సమీపంలోని వేడాం గ్రామం లో వెలసిన దక్షిణ...
Read moreరాజకీయాల్లో తృతీయ ప్రత్యామ్నాయం అనే పదం చాలా తరచుగా, ముమ్మరంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి తృతీయ ప్రత్యామ్నాయం లాంటిదే.. ‘తృతీయ ప్రధాన కులం’! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు...
Read moreతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ కరోనా బారిన పడ్డారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి సుమారు మూడేళ్లుగా అనారోగ్యంతో...
Read moreచిత్తూరు జిల్లాపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 24గంటల వ్యవధిలో 607 మందికి కరోనా సోకడమే...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions