Monday, August 24, 2026

Tag: చిత్తూరు జిల్లా

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే అనసూయమ్మ మృతి

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే అనసూయమ్మ మృతి

ఢిల్లీ నుండి గల్లీ వరకు దశాబ్దాల క్రితమే రాజకీయ చక్రం తిప్పిన కుటుంబీకులలో ఓ మకుటం నేలరాలింది. 1967, 1972 సంవత్సరాల్లో తంబళ్లపల్లె ఫ్యామిలీ నుండి స్వాసంత్ర ...

రక్తదానం చేయండి

రక్తదానం చేయండి

రక్తదానం చేసి మనుషుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ భగత్ సింగ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గేట్ విద్యాసంస్థల లో ...

రాజీవ్ నగర్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం

రాజీవ్ నగర్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం

శ్రీకాళహస్తి పట్టణ శివారులో గల రాజీవ్ నగర్ లో ఆక్రమణలపై రెవిన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. రాజీవ్ నగర్ లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు ...

మహాశివరాత్రికి సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలి: కలెక్టర్

మహాశివరాత్రికి సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలి: కలెక్టర్

శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని... దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వీఐపీలకు స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం ఒక నిర్ణీత సమయం ...

పదివేల పాములు పట్టినోడు.. పాము కాటుతో..

పదివేల పాములు పట్టినోడు.. పాము కాటుతో..

ఆయన పేరు భాస్కర్ నాయుడు. పడగవిప్పి కోపంతో బసలు కొట్టే నాగుపామును తన చాకచక్యంతో ఇట్టే పట్టి బుట్టలో పెట్టేయగలడు. తన ఎత్తుకు రెండు మూడు రెట్లు ...

ఛలో విజయవాడలో శ్రీకాళహస్తి నాయకుల నిరసన గళం

ఛలో విజయవాడలో శ్రీకాళహస్తి నాయకుల నిరసన గళం

ప్రభుత్వ మొండి వైఖరి పై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ...

డయాలసిస్ వ్యక్తికి పింఛన్ అందజేత

డయాలసిస్ వ్యక్తికి పింఛన్ అందజేత

ప్రభుత్వ పథకాలకు ప్రజలకు సక్రమంగా చేరవేస్తున్నారా లేదా అన్న విషయంలో వాలంటీర్ల కృషి ఎంతో అభినందనీయం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పధకాలను ప్రతిఒక్కరి ఇంటికి అందిస్తున్నారు. ...

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఇందుకు అనుగుణంగా విద్యాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గౌ..రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు ...

దళిత హక్కుల కోసంపోరాడండి: రామానాయుడు

దళిత హక్కుల కోసంపోరాడండి: రామానాయుడు

దళిత హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.రామానాయుడు పిలుపు నిచ్చారు . తిరుపతిలోని బైరాగ పట్టెడలో గల సీపీఐ కార్యాలయం లో ...

ముక్కంటి ఆలయంలో రజకులకు అవకాశం కల్పించండి

ముక్కంటి ఆలయంలో రజకులకు అవకాశం కల్పించండి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్ల సేవ చేయడానికి రజకులకు అవకాశం కల్పించాలని రజక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ...

Page 2 of 61 1 2 3 61

Top Read Stories

VIDEO

error: adarsini.com Content is protected !!