nagari news పంటలు నష్టపోయిన రైతులకు సూచనలు
నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సూచనలు అందించడం కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించారు. జిల్లా డి డి ఐ ...
నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సూచనలు అందించడం కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించారు. జిల్లా డి డి ఐ ...
నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా సెల్వమణి కి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నగరి లోని ఆమె ...
పుత్తూరు మండలం రామసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. అతనను ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడా.. లేదా, ఈ దుర్ఘటనకు మరేదైనా కారణం ఉన్నదా ...
పుత్తూరు మండలం, ముద్దు క్రిష్ణపురంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ దగ్గర సిడిపిఓ కసిరెడ్డి పద్మజ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం "టాటా ట్రస్ట్", "శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ...
పుత్తూరులోని ఏఐఎస్ఎఫ్ నగరి నియోజవర్గం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ...
నగరి ఎమ్మెల్యే రోజా జన్మదినాన్ని నియోజకవర్గంలో ఆమె అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు రోజాకు ...
అధిక వర్షాల వలన నీటి నిల్వలు ఉండటం ఎక్కువైందని, అందులో దోమలు చేరి ప్రజలకు విష జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెడికల్ క్యాంపులు ...
ప్రశాంతంగా ఉన్న కుప్పం లాంటి ప్రదేశంలో దౌర్జన్య కాండాలు సృష్టించటం సరికాదు అని నగరి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. చిత్తూరు జిల్లా కుప్పం ...
నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్లో మంగళవారం ఉప ఎన్నిక జరుగుతున్నది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ఎంపీటీసీ పదవికోసం టిడిపి కి చెందిన ఏలుమలై ...
ప్రతి ఒక్కరికీ క్రీడలు అవసరమని, శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా మనం ఉత్సాహంగా ఉండడానికని క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. క్రీడల్లో చురుగ్గా ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions